నడుము నొప్పి-
------------------------------ -
కటి చక్రాసనం : చేతులు పైకి యెత్తి నిమ్మదిగా ప్రక్కనుండి వెనక్కు
తిరగాలి రెండు వైపుల చేయాలి 10 సార్లు
అర్ధ చంద్రాసనము: ఒక చేయి పైకి యెత్తి, ప్రక్కకు వంగాలి, రెండు వైపుల
చేయాలి 10 సార్లు రోజు
కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు తినాలి
దాంపత్యము :
వేసవి కాలం: 3 లేక 4 రోజులకు
వాన కాలం : 7 లేక 15 రోజులకు
చలికాలం : రోజు
1.తెల్ల తవుడు పావు కేజి జల్లించాలి
పాత బెల్లం పావు కేజి
ఆవు లేక గేద నెయ్యి పావు కేజి
అన్ని బాగ కలిపి దంచాలి దానిని 10 లేక 15 గ్రాముల వుండలు చేసి బాగ గాలికి
ఆరబెట్టి గాజు పాత్రలొ నిల్వ చేసుకొవాలి
వుదయం, సాయం కాలం వాటిని తిని, పాలలో పటిక బెల్లం కలుపుకొని త్రాగాలి ఇలా
40 రోజులు చేయలి 22
2. మఱ్ఱిచెట్టు దెగ్గరికి వెళ్ళి సుర్యోదయానికి ముందె, చెట్టు కి గాటు
పెట్టి దానికి పాలు వస్తాయి, వాటితో ఒక గుడ్డను తడిపి, దానిని నడుము మీద
అతికించాలి, అది వుడిపోదు..
౩.నల్లతుమ్మ చెట్టు జిగురు లేక బంక, తీసుకొని, దానిని చిన్నముక్కలుగ
చేసి, నెయ్యి వేసి వేయించాలి, దానిని పొడి చేసుకొని, దానిలో పటిక బెల్లం
పొడి కలిపి నిల్వ చెయ్యాలి, రోజు ఒక స్పూను తిని పాలు త్రాగాలి.
------------------------------ ------------------------------ -------------
నడుము నొప్పి-౨
నడుము నొప్పి నివారణకు లేక రాకుండ తీసుకో వలసిన జాగ్రత్తలు-
------------------------------ ------------------------------ -----------------
వ్యాయామము:
1.తూర్పుగా నిలబడి చేతులు వెనక కటి మీద పెట్టి రెండు పక్కలకు తిరుగుతు 10
సార్లు చేయాలి చేతులు రెండు నడుము మీద పెట్టి, గుండ్రము(round) గా
తిప్పాలి 10 సార్లు
౨. నౌకాసనం వేయాలి
ఆహారము:
కారము, చేదు, వొగరు, అతి వీడి, అతి చల్లని పదార్ధలు తింటె నడుము నొప్పి
వస్తుంది ఆవకాయ, పండుమిర పకాయ పచ్చడి తినకూడదు
తినవలసినవి:
మామిడి పండ్లు, అరటి పండ్లు, తీపి పదార్ధలు ఇంట్లో చేసినవి...
వెల్లుల్లి గారెలు :
మినప పిండిలో వెల్లుల్లి గుజ్జు
అల్లం 3 గ్రాములు
ఇంగువ 3 చిటికెలు
సైంధవలవణం పావు స్పూను
అన్ని కలిపి గారెలు చేసుకోవాలి 2 లేక 3 తినాలి ప్రతి రోజు తినడం వల్ల
మొకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వాతము తగ్గుతాయి
మినుములు, సున్ని యేదొ విధముగ రోజు తినాలి
బాదం పప్పు పావు కేజి,మునిగెటట్టు వేడి నీటిలో రాత్రి నాన పెట్టి, వుదయాన
వాటి పొట్టు తీసి, యెండ పెట్టి పొడి చేసుకొవాలి,
గసగసాలు పావు కేజి పొడి చేసి జల్లించాలి
పటిక బెల్లం పావు కేజి
అన్ని కలిపి ఒక గాజు పాత్రలో నిల్వచేసుకొవాలి రోజు వుదయం పరగడుపున, సగం
గ్లాసు నీటి లో 2 స్పూనులు వేసుకొని త్రాగాలి
పైన చెప్పినది త్రాగడం వల్ల కళ్ళు బాగుంటాయి
జ్ఞానము, జ్ఞాపకము, ధారణా శక్తి పెంపొందుతుంది
ముఖ సౌందర్యము-
ముఖ సౌందర్యము, శరీర సౌందర్యము
పచ్చిపసుపు దుబ్బలు (లావుగ,పొడవుగా ఉంటాయి)
వీటిని చిన్న ముక్కలు చేసి బాగ ఎండ బెట్టి పొడి చేసుకోవాలి
నల్ల నువ్వులు దోరగ వేయించి పొడి చేసుకోవాలి
ఈ రెందు పొడులను పచ్చి పాలతో కాని నీటితో కలిపి స్నానానికి గంట ముందు
వంటి నిండ పట్టించి స్నానం చేయాలి
ఈ విధంగా రోజు చేయడం వల్ల , మంచి నిగారింపు వస్తుంది
------------------------------ ------------------------------ ---
తక్కువ రక్తపోటు-
లో రక్తపోటు కి తీసుకోవల్సినవి :
------------------------------ -----------------------
1. రోజు బస్రిక ప్రాణాయామం చేయలి
2. అల్లం రసం 1 స్పును
నిమ్మ రసం 1 స్పూను
తేనె 1 స్పును
అన్ని బాగ కలిపి ఒక గంట ఆహారానికి ముందు ఉదయం, సాయంకాలం తీసుకోవాలి,దీని
వల్ల అరుగుదల జరిగి, బాగ అకలి వేస్తుంది, దీనిని పెద్దలు, పిల్లలు
తినవచ్చు, పిల్లలకు వారి వయస్సు ప్రకారం ఇవ్వాలి.
3. ఎండు ద్రాక్ష సగం(1/2) గ్రాం లేక ఎండు కజ్జూర
అంజీర 2
అన్ని రాత్రి సగం గ్లాసు నీటి లో నాన బెట్టి, ఉదయానె ఆ నీటిని వడ పోసి
త్రాగాలి, నానిన పండ్లను తినాలి తరవాత ఒక గంట వరకు ఏమి తిన కూడదు
ఈ విధం గా 40 నుండి 100 రోజులు దాక తీసుకోవాలి
4. చిన్న టమాటాలు 2
క్యారెట్ 1
బీట్ రూట్ 3 ముక్కలు రోజు సాయంకాలం 4 లేక 5 గంటలకు తినాలి
పైనవి పాటించినచో లో రక్తపోటు నుండి విముక్తి పొందవచ్చు
------------------------------ --------------------------
కీళ్ళ నొప్పికి తైలం:
------------------------------
ఆముదం చెట్టు వేర్లు 1 కిలో తీసుకోవాలి దాని పైన తోలును చాకు తో తీసి
పక్కన పెట్టు కొని ఆముదము అర(1/2 కిలొ) కిలో నీరు 4 రెట్లు
చేసె విధానం:
ఆముదం తోలు అర కిలొ (1/2కిలొ) ఒక పాత్రలో వేసి అందులో నాలుగు రెట్లు నీరు
అనగా 2 కిలోలు పొయ్యాలి. దానిని పొయ్యి మీద సన్నటి సెగ మీద పెట్టి, అర
కిలో నీరు మిగిలె వరకు మరిగించి, దానిని దించి, వడపోయాలి. దీనిని మళ్ళి
పొయ్యి మీద పెట్టి అర కిలో ఆముదము పోసి,సన్నట్టి సెగ మీద మరిగించి, నీరు
అంత ఆవిరి అయ్యి పోయక ఆముదము మాత్రమే మిగలాలి, తరవాత దానిని దించి,
వడపోసుకొని దానిలో మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 10 గ్రాములు,
ముద్ద కర్పూరం 30 గ్రాములు, కాచిన ఆముదములో వేసి బాగ కలిపి, చల్లార్చి
గాజు సీసలో నిల్వచేసుకోవాలి.
ఉపయోగించె విధానం:
దీనిని గోరు వెచ్చగ చేసుకొని ఎక్కువగ కీళ్ళ నొప్పులు వున్న చోట నెమ్మదిగ
మసాజ్ చేయాలి తరువాత పాత ఇటుక రాయి ని దంచి పొడి చేసి బాండి లో వేయించి,
దానిని ఒక గుడ్డలో చుట్టి, మసాజ్ చేసిన చోట కాపడం పెట్టాలి. ఆ తరవాత
చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యాలి
---------------------------------------------------
------------------------------
కటి చక్రాసనం : చేతులు పైకి యెత్తి నిమ్మదిగా ప్రక్కనుండి వెనక్కు
తిరగాలి రెండు వైపుల చేయాలి 10 సార్లు
అర్ధ చంద్రాసనము: ఒక చేయి పైకి యెత్తి, ప్రక్కకు వంగాలి, రెండు వైపుల
చేయాలి 10 సార్లు రోజు
కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు తినాలి
దాంపత్యము :
వేసవి కాలం: 3 లేక 4 రోజులకు
వాన కాలం : 7 లేక 15 రోజులకు
చలికాలం : రోజు
1.తెల్ల తవుడు పావు కేజి జల్లించాలి
పాత బెల్లం పావు కేజి
ఆవు లేక గేద నెయ్యి పావు కేజి
అన్ని బాగ కలిపి దంచాలి దానిని 10 లేక 15 గ్రాముల వుండలు చేసి బాగ గాలికి
ఆరబెట్టి గాజు పాత్రలొ నిల్వ చేసుకొవాలి
వుదయం, సాయం కాలం వాటిని తిని, పాలలో పటిక బెల్లం కలుపుకొని త్రాగాలి ఇలా
40 రోజులు చేయలి 22
2. మఱ్ఱిచెట్టు దెగ్గరికి వెళ్ళి సుర్యోదయానికి ముందె, చెట్టు కి గాటు
పెట్టి దానికి పాలు వస్తాయి, వాటితో ఒక గుడ్డను తడిపి, దానిని నడుము మీద
అతికించాలి, అది వుడిపోదు..
౩.నల్లతుమ్మ చెట్టు జిగురు లేక బంక, తీసుకొని, దానిని చిన్నముక్కలుగ
చేసి, నెయ్యి వేసి వేయించాలి, దానిని పొడి చేసుకొని, దానిలో పటిక బెల్లం
పొడి కలిపి నిల్వ చెయ్యాలి, రోజు ఒక స్పూను తిని పాలు త్రాగాలి.
------------------------------
నడుము నొప్పి-౨
నడుము నొప్పి నివారణకు లేక రాకుండ తీసుకో వలసిన జాగ్రత్తలు-
------------------------------
వ్యాయామము:
1.తూర్పుగా నిలబడి చేతులు వెనక కటి మీద పెట్టి రెండు పక్కలకు తిరుగుతు 10
సార్లు చేయాలి చేతులు రెండు నడుము మీద పెట్టి, గుండ్రము(round) గా
తిప్పాలి 10 సార్లు
౨. నౌకాసనం వేయాలి
ఆహారము:
కారము, చేదు, వొగరు, అతి వీడి, అతి చల్లని పదార్ధలు తింటె నడుము నొప్పి
వస్తుంది ఆవకాయ, పండుమిర పకాయ పచ్చడి తినకూడదు
తినవలసినవి:
మామిడి పండ్లు, అరటి పండ్లు, తీపి పదార్ధలు ఇంట్లో చేసినవి...
వెల్లుల్లి గారెలు :
మినప పిండిలో వెల్లుల్లి గుజ్జు
అల్లం 3 గ్రాములు
ఇంగువ 3 చిటికెలు
సైంధవలవణం పావు స్పూను
అన్ని కలిపి గారెలు చేసుకోవాలి 2 లేక 3 తినాలి ప్రతి రోజు తినడం వల్ల
మొకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వాతము తగ్గుతాయి
మినుములు, సున్ని యేదొ విధముగ రోజు తినాలి
బాదం పప్పు పావు కేజి,మునిగెటట్టు వేడి నీటిలో రాత్రి నాన పెట్టి, వుదయాన
వాటి పొట్టు తీసి, యెండ పెట్టి పొడి చేసుకొవాలి,
గసగసాలు పావు కేజి పొడి చేసి జల్లించాలి
పటిక బెల్లం పావు కేజి
అన్ని కలిపి ఒక గాజు పాత్రలో నిల్వచేసుకొవాలి రోజు వుదయం పరగడుపున, సగం
గ్లాసు నీటి లో 2 స్పూనులు వేసుకొని త్రాగాలి
పైన చెప్పినది త్రాగడం వల్ల కళ్ళు బాగుంటాయి
జ్ఞానము, జ్ఞాపకము, ధారణా శక్తి పెంపొందుతుంది
ముఖ సౌందర్యము-
ముఖ సౌందర్యము, శరీర సౌందర్యము
పచ్చిపసుపు దుబ్బలు (లావుగ,పొడవుగా ఉంటాయి)
వీటిని చిన్న ముక్కలు చేసి బాగ ఎండ బెట్టి పొడి చేసుకోవాలి
నల్ల నువ్వులు దోరగ వేయించి పొడి చేసుకోవాలి
ఈ రెందు పొడులను పచ్చి పాలతో కాని నీటితో కలిపి స్నానానికి గంట ముందు
వంటి నిండ పట్టించి స్నానం చేయాలి
ఈ విధంగా రోజు చేయడం వల్ల , మంచి నిగారింపు వస్తుంది
------------------------------
తక్కువ రక్తపోటు-
లో రక్తపోటు కి తీసుకోవల్సినవి :
------------------------------
1. రోజు బస్రిక ప్రాణాయామం చేయలి
2. అల్లం రసం 1 స్పును
నిమ్మ రసం 1 స్పూను
తేనె 1 స్పును
అన్ని బాగ కలిపి ఒక గంట ఆహారానికి ముందు ఉదయం, సాయంకాలం తీసుకోవాలి,దీని
వల్ల అరుగుదల జరిగి, బాగ అకలి వేస్తుంది, దీనిని పెద్దలు, పిల్లలు
తినవచ్చు, పిల్లలకు వారి వయస్సు ప్రకారం ఇవ్వాలి.
3. ఎండు ద్రాక్ష సగం(1/2) గ్రాం లేక ఎండు కజ్జూర
అంజీర 2
అన్ని రాత్రి సగం గ్లాసు నీటి లో నాన బెట్టి, ఉదయానె ఆ నీటిని వడ పోసి
త్రాగాలి, నానిన పండ్లను తినాలి తరవాత ఒక గంట వరకు ఏమి తిన కూడదు
ఈ విధం గా 40 నుండి 100 రోజులు దాక తీసుకోవాలి
4. చిన్న టమాటాలు 2
క్యారెట్ 1
బీట్ రూట్ 3 ముక్కలు రోజు సాయంకాలం 4 లేక 5 గంటలకు తినాలి
పైనవి పాటించినచో లో రక్తపోటు నుండి విముక్తి పొందవచ్చు
------------------------------
కీళ్ళ నొప్పికి తైలం:
------------------------------
ఆముదం చెట్టు వేర్లు 1 కిలో తీసుకోవాలి దాని పైన తోలును చాకు తో తీసి
పక్కన పెట్టు కొని ఆముదము అర(1/2 కిలొ) కిలో నీరు 4 రెట్లు
చేసె విధానం:
ఆముదం తోలు అర కిలొ (1/2కిలొ) ఒక పాత్రలో వేసి అందులో నాలుగు రెట్లు నీరు
అనగా 2 కిలోలు పొయ్యాలి. దానిని పొయ్యి మీద సన్నటి సెగ మీద పెట్టి, అర
కిలో నీరు మిగిలె వరకు మరిగించి, దానిని దించి, వడపోయాలి. దీనిని మళ్ళి
పొయ్యి మీద పెట్టి అర కిలో ఆముదము పోసి,సన్నట్టి సెగ మీద మరిగించి, నీరు
అంత ఆవిరి అయ్యి పోయక ఆముదము మాత్రమే మిగలాలి, తరవాత దానిని దించి,
వడపోసుకొని దానిలో మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 10 గ్రాములు,
ముద్ద కర్పూరం 30 గ్రాములు, కాచిన ఆముదములో వేసి బాగ కలిపి, చల్లార్చి
గాజు సీసలో నిల్వచేసుకోవాలి.
ఉపయోగించె విధానం:
దీనిని గోరు వెచ్చగ చేసుకొని ఎక్కువగ కీళ్ళ నొప్పులు వున్న చోట నెమ్మదిగ
మసాజ్ చేయాలి తరువాత పాత ఇటుక రాయి ని దంచి పొడి చేసి బాండి లో వేయించి,
దానిని ఒక గుడ్డలో చుట్టి, మసాజ్ చేసిన చోట కాపడం పెట్టాలి. ఆ తరవాత
చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యాలి
---------------------------------------------------
No comments:
Post a Comment